ETV Bharat / state

వి'శోక' తీరంలో ఆగని కన్నీరు...

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ వాసులు చిక్కుకున్నారు. తమ వారు ఏమయ్యారో తెలియక వీళ్లంతా కంగారుపడుతున్నారు. ఇంకొందరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడిపి వస్తామని వెళ్లిన వారు అర్థాంతరంగా ప్రమాదంలో చిక్కుకుపోవడంతో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అదిత్య పవన్ అందిస్తారు.

author img

By

Published : Sep 16, 2019, 12:14 PM IST

Updated : Sep 16, 2019, 12:54 PM IST

విశాఖ బాధితుల కుటుంబవివరాలు

.

బోరున విలపిస్తున్న పడవ మునక బాధితులు

.

బోరున విలపిస్తున్న పడవ మునక బాధితులు
Intro:2222Body:6666Conclusion:కడప జిల్లా బద్వేలు లోని పలు ఏటీఎంలో తరచూ చిరిగిపోయిన నోట్లు వస్తున్నాయి. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. 2000 రూపాయలు 500 వంద రూపాయల నోట్లు ఏటిఎంలో చినిగిపోయిన వి వస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. పద్దుల ఆర్టీసీ డిపో లో పనిచేసే డ్రైవర్ రెడ్డయ్య ఎస్బిఐ ఏటీఎం లోకి వెళ్లి కార్డు పెట్టి తీగా 20 వేల లో 2000 రూపాయల నోటు చిరిగిపోయి వచ్చింది ఆ నోటు ఎక్కడికి తీసుకెళ్తున్న చల్ల లేదని సమాధానం వస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు

బైట్స్
రెడ్డయ్య ఆర్టీసీ డ్రైవర్ బద్వేలు
ఇప్పటికైనా ప్రభుత్వం ఏటీఎంలలో నోట్లు పెట్టకుండా చూడాలని ఖాతాదారులు విజ్ఞప్తి చేస్తున్నారు
Last Updated : Sep 16, 2019, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.