ETV Bharat / state

అప్పన్న దర్శనం చేసుకున్న మంత్రి అవంతి

author img

By

Published : Aug 8, 2020, 11:34 PM IST

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు.

appanna darshanam done minister avanthi
అప్పన్న దర్శనం చేసుకున్న మంత్రి అవంతి

విశాఖ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనానికి విచ్చేసిన మంత్రిని కార్యనిర్వహణాధికారి డి. బ్రమరాంబ సాదరంగా ఆహ్వానించారు. ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామి వేడుకున్నానని మంత్రి తెలిపారు.

విశాఖ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకున్నారు. దర్శనానికి విచ్చేసిన మంత్రిని కార్యనిర్వహణాధికారి డి. బ్రమరాంబ సాదరంగా ఆహ్వానించారు. ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని స్వామి వేడుకున్నానని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.