విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి