ETV Bharat / state

ప్రభుత్వ భూముల్లో చేపల చెరువులు.. తొలగించిన అధికారులు - విశాఖ జిల్లా తాజా సమాచారం

విశాఖ జిల్లాలో అధికారులు చేపల చెరువులను తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న130 ఎకరాల చేపల చెరువుల గట్లను తీసివేశారు.

fish ponds
చేపల చెరువులు
author img

By

Published : Sep 13, 2021, 10:16 PM IST

విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా పరవాడ మండలం తిక్కవానిపాలెంలో చేపల చెరువులను అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న 130 ఎకరాల చెరువులను తీసివేశారు. ఇందులో మత్స్య, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

SHOCK: మళ్లీ షాక్​ కొట్టింది... ఈసారి సీలేరులో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.