ETV Bharat / state

అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల ధర్నా - Aurobindo Pharma Company workers protes news

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు... విశాఖలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ధర్నాచేస్తున్న అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు
author img

By

Published : Nov 21, 2019, 4:37 PM IST

అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల ధర్నా

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు విశాఖలో ధర్నా చేశారు. అరబిందో యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... అక్కయ్యపాలెంలోని న్యాయ దీక్ష చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల చార్టర్​ను యాజమాన్యానికి... ఇచ్చి సుమారు 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని వాపోయారు. సమస్యలను పరిష్కరించాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం...

అరబిందో ఫార్మా కంపెనీ కార్మికుల ధర్నా

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు విశాఖలో ధర్నా చేశారు. అరబిందో యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని... అక్కయ్యపాలెంలోని న్యాయ దీక్ష చేశారు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల చార్టర్​ను యాజమాన్యానికి... ఇచ్చి సుమారు 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదని వాపోయారు. సమస్యలను పరిష్కరించాలని... లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.తెలుగు, గిరిజన భాషల సమ్మిళితం... ఇస్తోంది మంచి ఫలితం...

Intro:Ap_Vsp_62_21_Arabimdo_Karmikula_Nyaya_Dheeksa_Ab_AP10150


Body:కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని అరబిందో ఫార్మా కంపెనీ కార్మికులు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు అరబిందో యాజమాన్యం కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ అక్కయ్యపాలెం లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కార్మికులు న్యాయ దీక్ష చేపట్టారు సుమారు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మికులపై వేధింపులు కక్ష సాధింపు చర్యలు వెంటనే ఆపు చేయాలని పలు చార్టర్ ఆప్ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు కోరారు తమ న్యాయమైన డిమాండ్ల చార్టర్ ను యాజమాన్యం కి ఇచ్చి సుమారు 18 నెలలు గడుస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయమని వాపోయారు కార్మిక శాఖ వద్ద నిర్వహించిన సంయుక్త చర్చలకు కూడా యాజమాన్యం హాజరు కాకుండా లేబర్ చట్టాలను తుంగలో తొక్కుతోంది అని విమర్శించారు యాజమాన్య ఇంటికి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు
---------
వైట్ గోవిందరావు అరబిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు
--------- ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.