ETV Bharat / state

అనకాపల్లి డీఎస్పీకి ప్రజా సంఘాల నేతల సత్కారం

author img

By

Published : May 3, 2020, 11:38 AM IST

కరోనా సమయంలో అనకాపల్లిలో లాక్​డౌన్ ను​ పటిష్ఠంగా అమలు చేస్తున్నారంటూ.. డీఎస్పీ శ్రావణిని ప్రజా సంఘాల నాయకులు అభినందించారు. సత్కరించారు.

anakapalle dsp honored by public society people
డీఎస్పీ శ్రావణిని సత్కరిస్తున్న ప్రజా సంఘాల సభ్యులు

విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్​లో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు అభినందించారు. ఆమెను సత్కరించారు. కరోనా సమయంలో పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని.. ప్రజలకు తగిన అవగాహన కలిగిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, ఆళ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్​లో లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. డీఎస్పీ శ్రావణి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు అభినందించారు. ఆమెను సత్కరించారు. కరోనా సమయంలో పోలీసు సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని.. ప్రజలకు తగిన అవగాహన కలిగిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు బొడ్డేడ అప్పారావు, బొట్టా చిన్ని యాదవ్, ఆళ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖలో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి ఉషశ్రీకి సత్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.