ETV Bharat / state

విశాఖలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

సగం పూడ్చిన మృతదేహం విశాఖ జిల్లా అసకపల్లిలో స్థానికులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

author img

By

Published : Jul 28, 2019, 5:26 PM IST

గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుర్తుతెలియని మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సరుగుడు తోటలో ఓ వ్యక్తి మృతదేహన్ని సగం వరకు పూడ్చిపెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి... వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సరుగుడు తోటలో ఓ వ్యక్తి మృతదేహన్ని సగం వరకు పూడ్చిపెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి... వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Intro:Ap_Vsp_91_28_Mp_Drm_School_Building_Inaugration_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) తాము చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు గురికావడాన్ని చూసి చలించిన పూర్వ విద్యార్థులు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చక్కని ప్రయత్నం చేశారు. పూర్వ విద్యార్థుల అంతా కలిసి కొంచెంకొంచెంగా డబ్బును సమకూర్చుకొని పాఠశాల భవనాన్ని పునర్నిర్మించడంలో తమ వంతు భాగస్వామ్యమై కొత్త రూపును తీసుకువచ్చారు.


Body:విశాఖలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుద్ హుద్ కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా వాట్సాప్, పేస్ బుక్ ద్వారా కలుసుకుని ఓ రోజు పాఠశాలను సందర్శించిన అనంతరం అక్కడి పరిస్థితిని చూసి.. తమకు చదువును, సమాజంలో స్థిరపడడానికి ఒక స్థానాన్ని కల్పించడంలో దోహదపడిన తమ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే లక్ష్యంగా 'మన అందరి బడి కోసం సేవాసంఘం' ను ప్రారంభించి.. సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పాఠశాలను ఆధునికరించారు.


Conclusion:ఇవాళ పాఠశాల భవనానికి అల్లూరి సీతారామరాజు భవనంగా నామకరణం చేసి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్(డిఆర్ఎం) చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ లచే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చదువుకున్న పాఠశాలకు మేలు చేయాలని ఆలోచించడం చాలా గొప్పవిషయమని అతిధులు వారిని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు నేటితరం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని వారు అన్నారు.



బైట్: ఎంవీవీ సత్యనారాయణ,విశాఖ ఎంపీ.
: చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్, డిఆర్ఎం వాల్తేర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.