ETV Bharat / state

బస్సు, ద్విచక్రవాహనం ఢీ...యువకుడి మృతి

విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందాడు.

author img

By

Published : Mar 29, 2019, 11:27 PM IST

బస్సు, ద్విచక్రవాహనం ఢీ...యువకుడి మృతి
బస్సు ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి
విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలంలోని పోతురాజు పుట్టు మలుపు వద్ద ఆర్టీసీ బస్సుద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమీప ప్రాంతంలోనే ప్రచారం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థిమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అనుచరులు హుటాహుటిన క్షతగాత్రుడిని ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి...

భవనంపైనుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

బస్సు ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి
విశాఖ మన్యం ముంచంగిపుట్టు మండలంలోని పోతురాజు పుట్టు మలుపు వద్ద ఆర్టీసీ బస్సుద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమీప ప్రాంతంలోనే ప్రచారం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థిమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అనుచరులు హుటాహుటిన క్షతగాత్రుడిని ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.

ఇవి చూడండి...

భవనంపైనుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

Intro:ap_knl_24_29_apasruti_mruti_av_c2
యాంకర్, జనసేన అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా నంద్యాల పర్యటనలో అపశృతి జరిగింది. పట్టణంలో శ్రీనివాస సెంటర్ జరిగిన రోడ్ షో కి వేలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో నడిగడ్డ ప్రాంతానికి చెందిన షిరాజ్ అనే వ్యక్తి రోడ్డుషో కు వచ్చారు. జన సమూహంలో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. అతనిని వెంటనే పక్కనే ఉన్న ఆస్పత్రి కి తరలించారు. అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. విచారణ చేపట్టిన పోలిసులు వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు భావిస్తున్నారు.


Body:అపశృతి మృతి


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల,కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.