ETV Bharat / state

పిడుగుపాటుకు 9 పశువులు మృతి

author img

By

Published : Jun 3, 2020, 7:13 AM IST

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో పిడుగుపాటుతో తొమ్మిది పశువులు మృతి చెందాయి.

9 animals died due to thunderstorm in visakha district
పిడుగుపాటుకు చనిపోయిన పశువులు

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొండపై ఆకస్మికంగా పిడుగు పడి మేత మేస్తున్న తొమ్మిది పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. నష్టం విలువ రెండు లక్షలకు పైగా ఉందని యజమానులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్ళపుట్టులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొండపై ఆకస్మికంగా పిడుగు పడి మేత మేస్తున్న తొమ్మిది పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. నష్టం విలువ రెండు లక్షలకు పైగా ఉందని యజమానులు చెబుతున్నారు.

ఇదీ చదవండి :

దుర్గిలో పిడుగుపాటుకు ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.