శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. బోర రమణ, నిమ్మ సంతోష్లు బుడగల్లపాలెం వద్ద స్నానానికి సముద్రంలో దిగారు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వీరికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
ఇవీ చదవండి..