ETV Bharat / state

విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు - సముద్రస్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

సముద్రస్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
author img

By

Published : Sep 6, 2019, 7:58 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. బోర రమణ, నిమ్మ సంతోష్​లు బుడగల్లపాలెం వద్ద స్నానానికి సముద్రంలో దిగారు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వీరికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ఇవీ చదవండి..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. బోర రమణ, నిమ్మ సంతోష్​లు బుడగల్లపాలెం వద్ద స్నానానికి సముద్రంలో దిగారు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వీరికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

ఇవీ చదవండి..

హరిత రాజధానే మా ఆకాంక్ష: పవన్​ కల్యాణ్

Intro:యాంకర్ వాయిస్
తల్లిదండ్రులు పిల్లలను పనిలో పెట్టకుండా చదివించాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ జి హరీష్ కుమార్ తెలిపారు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పేరిట ఆయన ఆయన పి గన్నవరం లో పలువురి వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ చేశారు పిల్లలను చదివితే వారి జీవితాలు మెరుగుపడతాయని ఆయన ఉద్బోధించారు చిన్నపిల్లలను పనిలో పెట్టిన తల్లిదండ్రులపై అలాగే వారిని పనిలో పెట్టుకున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు
రిపోర్టర్ ర్ భగత్ సింగ్8008574229


Body:కౌన్సిలింగ్


Conclusion:ఎస్సై కౌన్సిలింగ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.