ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు... ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

author img

By

Published : Dec 20, 2020, 7:45 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయలపాలయ్యారు. పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

two-persons-died-in-road-acciden
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్ర వాహనం దగ్ధమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా రావివలసకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్ర వాహనం దగ్ధమయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఆమె పలుకు అమెరికాను తాకింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.