ETV Bharat / state

ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు యువకులు మృతి

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ సమీపంలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : May 19, 2020, 9:30 AM IST

లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ సమీపంలో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన రవికుమార్, చిన్న అనే యువకులు ఆటోపై కాశిబుగ్గ వైపు వస్తుండగా... ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ఘటనలో యువకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ సమీపంలో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన రవికుమార్, చిన్న అనే యువకులు ఆటోపై కాశిబుగ్గ వైపు వస్తుండగా... ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది.

ఈ ఘటనలో యువకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఒంగోలు రిమ్స్​కు మృతదేహాలు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.