ETV Bharat / state

స్నానానికని చెరువులో దిగిన వ్యక్తి.. ప్రమాదవశాత్తూ మృతి - crime news in sriakulam district news

చెరువులోకి స్నానానికి వెళ్లి.. అక్కడి గొయ్యిలో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగింది.

The man who went to the pond to bath died in srikakulam district
author img

By

Published : Nov 3, 2019, 10:35 AM IST

చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో విషాదం జరిగింది. కె. తవిటయ్య(40) అనే వ్యక్తి.. సమీపంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరువులోకి సాన్నానికి వెళ్లాడు. అక్కడ ఉన్న గొయ్యిలో ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో విషాదం జరిగింది. కె. తవిటయ్య(40) అనే వ్యక్తి.. సమీపంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరువులోకి సాన్నానికి వెళ్లాడు. అక్కడ ఉన్న గొయ్యిలో ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ'

Intro:AP_SKLM_21_02_Charuvulo_Jaripadi_Vyakti_Mruti_AV_AP10139

చెరువుకు సాన్నానాకి వెళ్లి వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు గ్రామానికి చెందిన కె. తవిటయ్య(40) గ్రామానికి సమీపంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరువుకు సాన్ననాకి వెళ్లి గొయ్యిలో జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ బంధువులు ఇటీవలే మృతి చెందగా వారి పెద్దకర్మకు వెళ్ళి ఇంటికి వచ్చి సాన్నానాకి చెరువుకు వెళ్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Body:వ్యక్తి మృతిConclusion:వ్యక్తి మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.