ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వ సంస్థల ముసుగులో శేఖర్ రెడ్డికి ఇసుక నిర్వహణ'

author img

By

Published : Nov 6, 2020, 9:51 PM IST

వైకాపా నేతల నుంచి జే ట్యాక్స్ సరిగ్గా రావడంలేదని... ఇసుక నిర్వహణను పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి అప్పగిస్తున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల పేరుతో ఇసుక నిర్వహణను గంపగుత్తగా శేఖర్ రెడ్డికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఇసుక విధానం లేదని ఆక్షేపించారు.

kuna ravikumar
kuna ravikumar

వైకాపా నేతల నుంచి జే-ట్యాక్స్ రావడం లేదనే జగన్ ఇసుక నిర్వహణను పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి అప్పగించబోతున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇసుక నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపట్టిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు.

కేంద్రప్రభుత్వ సంస్థల పేరుచెప్పి ఇసుక నిర్వహణ మొత్తాన్ని గంపగుత్తగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలై, 30 లక్షల మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.

వైకాపా నేతల నుంచి జే-ట్యాక్స్ రావడం లేదనే జగన్ ఇసుక నిర్వహణను పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి అప్పగించబోతున్నారని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇసుక నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపట్టిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు.

కేంద్రప్రభుత్వ సంస్థల పేరుచెప్పి ఇసుక నిర్వహణ మొత్తాన్ని గంపగుత్తగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలై, 30 లక్షల మంది నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,410 కరోనా కేసులు.. 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.