ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన 'స్టాండ్ ఫర్ ద పీపుల్'

author img

By

Published : Jun 8, 2020, 11:42 AM IST

'స్టాండ్ ఫర్ ద పీపుల్' సంస్థ సభ్యులు శ్రీకాకుళం జిల్లా డోల మడవలస గ్రామంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 25 కుటుంబాలకు 10 రకాల వస్తువులను అందించారు.

stand for the people institution distributes grossaries to tribals in srikakulam dst
stand for the people institution distributes grossaries to tribals in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని గిరిజన గ్రామమైన డోల మడవలస గ్రామంలో 'స్టాండ్ ఫర్ ద పీపుల్' ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సంస్థ ఏర్పాటు చేసి ఏడాది ముగిసిన సందర్భంగా 25 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరకులను అందించారు.

ఇదీ చూడండి

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని గిరిజన గ్రామమైన డోల మడవలస గ్రామంలో 'స్టాండ్ ఫర్ ద పీపుల్' ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సంస్థ ఏర్పాటు చేసి ఏడాది ముగిసిన సందర్భంగా 25 కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరకులను అందించారు.

ఇదీ చూడండి

ల్యాప్​​టాప్​ కొనాలా? ఈ 5 ఫీచర్లు మస్ట్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.