ETV Bharat / state

శ్రీకాకుళంలో వైకాపా శ్రేణుల సంబరాలు

author img

By

Published : Jan 21, 2020, 11:55 AM IST

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ... వైకాపా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్​ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఏడు రోడ్ల కూడలిలో బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచిపెట్టారు.

srikakulam ysrcp leaders celabrate
శ్రీకాకుళంలో వైకాపా శ్రేణుల సంబరాలు

విశాఖపట్నంలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనను స్వాగతిస్తూ వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద బాణాసంచా కాల్చి... మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌ నాయుడుతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో వైకాపా శ్రేణుల సంబరాలు

విశాఖపట్నంలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనను స్వాగతిస్తూ వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద బాణాసంచా కాల్చి... మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌ నాయుడుతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాకుళంలో వైకాపా శ్రేణుల సంబరాలు

ఇవీ చూడండి...

శ్రీకాకుళంలో సంతోషపు ర్యాలీ..!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.