ETV Bharat / state

పాఠశాల విద్యార్థులు...ఓట్లేశారు!!

author img

By

Published : Aug 6, 2019, 3:13 PM IST

ఓటు హక్కుపై స్కూలు విద్యార్ది దశ నుంచే బాధ్యతలను తెలుసుకునేలా శ్రీకాకుళం పాతపట్నం లోని ఓ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులే చేస్తోన్న ప్రయత్నాలు ప్రజల మన్నలను పొందుతున్నాయి. తమకు అనుకూలమైన అభ్యర్థులను విద్యార్దులే ఎన్నుకునే విధంగా అవకాశాలను కల్పించింది పాఠశాల యాజమాన్యం.

ఓటుహక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు
ఓటుహక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. సామాజిక బాధ్యతలను విద్యార్థులకు అలవాటు చేసేందుకు తరగతి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందు కోసం సాధరణ ఎన్నికల తరహాలోనే బ్యాలెట్ బాక్స్ ను పెట్టి తరగతి నాయకుల కోసం ఓటు వేసే విధంగా ఎన్నికలను నిర్వహించారు. దీని ద్వారా భవిష్యత్ లో ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి నేతలను ఎన్నుకోవాలో తెలుసుకునే అవకాశం విద్యార్ది దశ నుంచే అవగతం అవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఇది చూడండి: ''ప్రోటోకాల్‌ పాటించరా... అసలేంటి మీ బ్యాక్​గ్రౌండ్?''








Conclusion:100 నుంచి 150 కేజీల వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు

ఓటుహక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థి ఎన్నికలు జరిగాయి. సామాజిక బాధ్యతలను విద్యార్థులకు అలవాటు చేసేందుకు తరగతి నాయకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారు. ఇందు కోసం సాధరణ ఎన్నికల తరహాలోనే బ్యాలెట్ బాక్స్ ను పెట్టి తరగతి నాయకుల కోసం ఓటు వేసే విధంగా ఎన్నికలను నిర్వహించారు. దీని ద్వారా భవిష్యత్ లో ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి నేతలను ఎన్నుకోవాలో తెలుసుకునే అవకాశం విద్యార్ది దశ నుంచే అవగతం అవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఇది చూడండి: ''ప్రోటోకాల్‌ పాటించరా... అసలేంటి మీ బ్యాక్​గ్రౌండ్?''








Conclusion:100 నుంచి 150 కేజీల వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు

Intro:Ap_vsp_46_ganjai_swadinam_av_AP10077_k.Bhanojirao_8008574722
కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది తనిఖీ చేయడానికి కారును ఆపడానికి ప్రయత్నించగా గంజాయి తరలిస్తున్న దుండగులు కారును వేగంగా పోనిచ్చారు వీరిని వెంబడించిన సమయంలో గంజాయితో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న పాఠశాల బస్సు ,ఆటోను ఢీ కొట్టి భయంకర పరిస్థితిని సృష్టించారు చివరికి డివైడర్ ను ఢీ కొట్టి కారు ని ఆపడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టు పడ్డారు






Body:విశాఖ ఏజెన్సీ నుంచి కారులో గంజాయిని తరలిస్తున్న ట్లుగా అనకాపల్లి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది చోడవరం మండలం వెంకన్న పాలెం వద్ద మాటు వేసి కారుని ఆపడానికి ప్రయత్నించారు గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ లో కారు ఆపలేదు. దీంతో పోలీసులు వెల్లడించారు అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద డివైడర్ను ఢీకొట్టిన కారు టైర్ పంచర్ అయింది దీంతో కారులో ఉన్న ఒక వ్యక్తి పరారయ్యారు. మరొకరిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. కారును proklineసాయంతో
అనకాపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు





Conclusion:100 నుంచి 150 కేజీల వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.