ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ... యువకుడు మృతి - road accident in srikakulam district

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక యువకుడు మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

సోంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి
సోంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి
author img

By

Published : Sep 28, 2020, 3:38 PM IST

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రామచంద్రపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో లారీ కింద ఇరుక్కుని యువకుడు మృతి చెందాడు.

మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడిని కంచిలి మండలం శాసనం గ్రామానికి చెందిన మర్ల కూర్మారావు (25) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రామచంద్రపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో లారీ కింద ఇరుక్కుని యువకుడు మృతి చెందాడు.

మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడిని కంచిలి మండలం శాసనం గ్రామానికి చెందిన మర్ల కూర్మారావు (25) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్.. దిల్లీ పెద్దలను కలిసేది కేసుల మాఫీ కోసమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.