ETV Bharat / state

ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం

పాతపట్నం శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఉగాదిని పురస్కరించుకొని ఎడ్లబండిపై ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

author img

By

Published : Apr 6, 2019, 2:24 PM IST

ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం
ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం....

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఉగాదిని పురస్కరించుకొని .... సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎడ్లబండిపై ప్రచారం నిర్వహించారు. ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు కొరసవాడ నుంచి పాతపట్నం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని రెడ్డి శాంతి కోరారు.

ఇదీ చదవండి.... నడిపించే నాయు(కు)డికి.. నడిచొచ్చే విజయం

ఎడ్లబండిపై ఎన్నికల ప్రచారం....

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఉగాదిని పురస్కరించుకొని .... సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఎడ్లబండిపై ప్రచారం నిర్వహించారు. ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అనుచరులు కొరసవాడ నుంచి పాతపట్నం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని రెడ్డి శాంతి కోరారు.

ఇదీ చదవండి.... నడిపించే నాయు(కు)డికి.. నడిచొచ్చే విజయం

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపట్టారు రేగిడి మండలం లోని పలు గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 18 గంటలు పనిచేస్తూ తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసే దేశ విదేశాల నుంచి కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయని తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు అమరావతి పూర్తయితే 35 లక్షల ఉద్యోగాలు వస్తాయని పోలవరం పూర్తయితే రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు ఆర్థిక నేరస్థుడు అయిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రౌడీ రాజ్యం వస్తుందని ప్రజలు గమనించాలని కోరారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మరల ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు చేయాలని పిలుపునిచ్చారు


Body:రాజా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు


Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి విస్తృతంగా ప్రచారం చేపట్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.