ETV Bharat / state

చెరకు తోటలో ఓట్ల షికారీ... బెల్లం తయారీ

వినూత్న రీతుల్లో అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళంలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు చెరకు తోటల్లోకి వెళ్లి బెల్లం తయారు చేస్తూ రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

author img

By

Published : Apr 3, 2019, 9:31 AM IST

రామ్మోహన్ నాయుడు ప్రచారం
రామ్మోహన్ నాయుడు ప్రచారం
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్​విస్తృత ప్రచారం నిర్వహించారు. మామిడివలసలో చెరకు రైతుల వద్దకు వెళ్లిన రామ్మోహన్ నాయుడు... బెల్లం తయారుచేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఇవీ చదవండి..

అవినీతి లేని రాష్ట్రం కావాలంటే.. మమ్మల్ని గెలిపించండి'

రామ్మోహన్ నాయుడు ప్రచారం
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఆమదాలవలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్​విస్తృత ప్రచారం నిర్వహించారు. మామిడివలసలో చెరకు రైతుల వద్దకు వెళ్లిన రామ్మోహన్ నాయుడు... బెల్లం తయారుచేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఇవీ చదవండి..

అవినీతి లేని రాష్ట్రం కావాలంటే.. మమ్మల్ని గెలిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.