ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజల్లో ఆవేదన : ఎమ్మెల్యే ధర్మాన

శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్​రావు అన్నారు. జిల్లాలను విడదీయం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని వ్యాఖ్యానించారు.

author img

By

Published : Jul 8, 2020, 1:01 PM IST

mla dharmana prasada rao
mla dharmana prasada rao

జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్​రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.జిల్లా విభజనపై ప్రజలు అవేదన చెందుతున్నారని అన్నారు. పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాను విడదీయవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాను విడదీయడం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్​రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజనపై తమ అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు.జిల్లా విభజనపై ప్రజలు అవేదన చెందుతున్నారని అన్నారు. పార్లమెంటు ప్రాతిపదికన జిల్లాను విడదీయవద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాను విడదీయడం వల్ల రాజకీయంగా దెబ్బతింటామని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

విశాఖ మూడోపట్టణ పీఎస్​కు ఎల్‌జీ పాలిమర్స్ కేసు నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.