ETV Bharat / state

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి అపరాధ రుసుం

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 11 మంది వ్యాపారులకు రూ. 24వేల రుసుం విధించారు తహసీల్దార్ కాళీప్రసాద్.

author img

By

Published : Aug 1, 2020, 10:07 AM IST

lockdown in pathapatnam srikakulam district
పాతపట్నంలో లాక్ డౌన్

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తహసీల్దార్ కాళీప్రసాద్ అపరాధ రుసుం విధించారు. ఎస్​ఐ. రాజేశ్, రెవెన్యూ సిబ్బందితో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో దుకాణాలు తెరిచిన 11 మందికి రూ. 24వేలు రుసుం విధించారు.

ఇవీ చదవండి...

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి తహసీల్దార్ కాళీప్రసాద్ అపరాధ రుసుం విధించారు. ఎస్​ఐ. రాజేశ్, రెవెన్యూ సిబ్బందితో పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో దుకాణాలు తెరిచిన 11 మందికి రూ. 24వేలు రుసుం విధించారు.

ఇవీ చదవండి...

ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.