ETV Bharat / state

చిన్నపద్మపురం విషాదం..నేలబావిలో పడి 30 మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా చిన్నపద్మపురం సరిహద్దులో నేలబావిలో పడి సుమారు 30 మేకలు, గొర్రెలు చనిపోయాయి.

author img

By

Published : Sep 15, 2019, 12:03 PM IST

మేకలు మృతి
నేలబావిలో పడి 30 మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నపద్మపురంలో రైతు అప్పలస్వామికి చెందిన మేకలు, గొర్రెలు మృతి చెందాయి. 30 మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లగా.. రాత్రి సమయంలో నేలబావిలో పడిపోయాయి. రాత్రంతా ఎవరూ వాటిని గుర్తించకపోవటంతో అవి మృతి చెందాయి. ఇంటికి మేకలు రాకపోవటంతో గాలింపు చేపట్టిన అప్పలస్వామి.. బావిలో వాటిని గుర్తించాడు.

నేలబావిలో పడి 30 మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నపద్మపురంలో రైతు అప్పలస్వామికి చెందిన మేకలు, గొర్రెలు మృతి చెందాయి. 30 మేకలు, గొర్రెలను మేతకు తీసుకెళ్లగా.. రాత్రి సమయంలో నేలబావిలో పడిపోయాయి. రాత్రంతా ఎవరూ వాటిని గుర్తించకపోవటంతో అవి మృతి చెందాయి. ఇంటికి మేకలు రాకపోవటంతో గాలింపు చేపట్టిన అప్పలస్వామి.. బావిలో వాటిని గుర్తించాడు.

ఇది కూడా చదవండి.

'రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్​ ఎంతో కృషి చేస్తున్నారు'

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్....యువ కళా వాహిని - డా.. అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 25 వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్టలలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు జరిగాయి. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 4 రోజులుగా జరుగుతున్న కార్యక్రమానికి ఉప శాసన సభాపతి కొన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటక పోటీలలో విజేతలుగా నిలిచిన కళాకారులకు ఆయన బహుమతులు, ఆర్థిక సాయం అందించారు. అనంతరం కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, పలువురు కళాకారులు హాజరయ్యారు.


Body:విజువల్స్


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.