ETV Bharat / state

రైతును బలిగొన్న విద్యుదాఘాతం - శ్రీకాకుళంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

పంటను పాడు చేస్తున్నాయని ఓ రైతు తన వ్యవసాయక్షేత్రంలో విద్యుత్ తీగలను అమర్చాడు. ఆ తీగలే అతని పాలిట యమ పాశాలయ్యాయి. విద్యుదాఘాతమై అనంత లోకాలకు చేరాడు.

farmer died with electric shock at chinna nilapuram in srikakulam
farmer died with electric shock at chinna nilapuram in srikakulam
author img

By

Published : Mar 25, 2020, 8:34 PM IST

రైతును బలిగొన్న విద్యుదాఘాతం

శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలంలోని చిన్న నీలాపురం గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ క్షేత్రంలో వన్యప్రాణుల సంచారాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వై.కృష్ణారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

రైతును బలిగొన్న విద్యుదాఘాతం

శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలంలోని చిన్న నీలాపురం గ్రామంలో విషాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ క్షేత్రంలో వన్యప్రాణుల సంచారాన్ని నివారించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకి వై.కృష్ణారావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీ చదవండి:

ప్రొద్దుటూరులో ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.