ETV Bharat / state

రెడ్​జోన్​ గ్రామాల్లో కూరగాయలు, పండ్లు పంపిణీ

author img

By

Published : May 1, 2020, 4:28 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని రెడ్​జోన్ గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. దాదాపు 18 గ్రామాలకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించిందని అధికారులు తెలిపారు.

srikakulam district
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు,పళ్ళు పంపిణీ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని రెడ్​జోన్ గ్రామాల్లో ప్రజలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. రెడ్​జోన్ పరిధిలోని 18 గ్రామాలకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించిందని రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇరు శాఖల సమన్వయంతో ఆయా గ్రామాలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూరగాయలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి..

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని రెడ్​జోన్ గ్రామాల్లో ప్రజలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. రెడ్​జోన్ పరిధిలోని 18 గ్రామాలకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించిందని రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇరు శాఖల సమన్వయంతో ఆయా గ్రామాలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూరగాయలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి..

కరోనా కాలంలో చేతులకు పూతలే రక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.