ETV Bharat / state

తెదేపా, భాజపా, జనసేన ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - లావేరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

లాక్ ​డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలకు మేమున్నాం అంటూ దాతలు ముందుకొచ్చి అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరకులు పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు.

daily needs distribute by tpd bjp janasena leaders at laaveru in srikakulam district
నిత్యావసరాలు అందజేసిన తెదేపా, భాజపా, జనసేన నాయకులు
author img

By

Published : May 13, 2020, 5:28 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో... తెదేపా, భాజపా నాయకులు పేదలకు సరకులు పంపిణీ చేశారు. మండలంలోని బొంతుపేట, పిన్నింటిపేట, బోరపేట గ్రామాల్లో తెదేపా నాయకులు బొంతు వెంకటరమణ మూర్తి, భాజపా నాయకులు ఐ.శ్రీనివాసరావు సుమారు 400 కుటుంబాలకు 8 రకాల నిత్యావసర సరకులతో పాటు గుడ్లు, సబ్బులు అందించారు. అలాగే పైడావలస గ్రామంలో జనసేన నాయకులు 150 కుటుంబాలకు సరకులు ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో... తెదేపా, భాజపా నాయకులు పేదలకు సరకులు పంపిణీ చేశారు. మండలంలోని బొంతుపేట, పిన్నింటిపేట, బోరపేట గ్రామాల్లో తెదేపా నాయకులు బొంతు వెంకటరమణ మూర్తి, భాజపా నాయకులు ఐ.శ్రీనివాసరావు సుమారు 400 కుటుంబాలకు 8 రకాల నిత్యావసర సరకులతో పాటు గుడ్లు, సబ్బులు అందించారు. అలాగే పైడావలస గ్రామంలో జనసేన నాయకులు 150 కుటుంబాలకు సరకులు ఇచ్చారు.

ఇవీ చదవండి.. 'సోమశిల నిర్వాసితులకు పరిహారంలో భారీ అవినీతి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.