ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లా గేదెలవానిపేటలో ఒకరికి కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 19, 2020, 5:19 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఒకరికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయిన కారణంగా అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తతో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్​ సూచించారు.

corona positive case recorded in amudalavalasa
ఆముదాలవలసలో కరోనా పాజిటివ్​ నిర్ధారణ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం 4వ వార్డు గేదెలవానిపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించామని, ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం 4వ వార్డు గేదెలవానిపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుడిని రాగోలు జెమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.రవి సుధాకర్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించామని, ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్, హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి... ఆమదాలవలస దూసికాలనీలో కరోనా పాజిటివ్ నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.