ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​పై అవగాహన సదస్సు

author img

By

Published : Sep 30, 2019, 4:46 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను నిర్వహకులు  వివరించారు.

ప్లాస్టిక్ పై అవగాహనా సదస్సు
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​పై అవగాహన సదస్సు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పాతపట్నం సీఐ రవి ప్రసాద్ మాట్లాడుతూ... పాస్టిక్ సంచుల వినియోగం నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను వివరించారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలన్నారు. కాశీబుగ్గలోనూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

విజయనగరంలోనూ....
విజయనగరం జిల్లా రాంబద్రపురంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ శేషగిరిరావు మాట్లాడుతూ... మహిళల నుంచే మార్పు సాధ్యం అవుతుందని... ముందుగా వారే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి

ప్లాస్టిక్ నిషేధంపై లఘచిత్రం... ప్రారంభించిన ఎమ్మెల్యే

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​పై అవగాహన సదస్సు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న పాతపట్నం సీఐ రవి ప్రసాద్ మాట్లాడుతూ... పాస్టిక్ సంచుల వినియోగం నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన జరిగే అనర్థాలను వివరించారు. వినియోగదారులు, వ్యాపారులు ప్లాస్టిక్ సంచులు కొనుగోలు, వినియోగం మానుకోవాలన్నారు. కాశీబుగ్గలోనూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

విజయనగరంలోనూ....
విజయనగరం జిల్లా రాంబద్రపురంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ శేషగిరిరావు మాట్లాడుతూ... మహిళల నుంచే మార్పు సాధ్యం అవుతుందని... ముందుగా వారే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి

ప్లాస్టిక్ నిషేధంపై లఘచిత్రం... ప్రారంభించిన ఎమ్మెల్యే

Intro:ap_cdp_41_30_vyakthi_gallanthu_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరు పెన్నానదిలో వ్యక్తి గల్లంతయ్యాడు రామేశ్వరానికి చెందిన షేక్ బాషా (60) ఇవాళ ధర్మల్ రోడ్డులోని పెన్నానదిలో కాలుజారి నీటిలో పడ్డాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం.. ఈత రాకపోవడం వల్ల కొట్టుకుపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గల్లంతైనా బాషా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లు తెప్పించి గాలిస్తామని సీఐ ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బాషా గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు విలపించారు.

బైట్: ఈశ్వర్ రెడ్డి, సిఐ, ప్రొద్దుటూరు


Body:ఆ


Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.