ETV Bharat / state

తొగరాం సర్పంచ్​గా గెలుపొందిన సభాపతి సతీమణి

author img

By

Published : Feb 17, 2021, 10:16 PM IST

సభాపతి తమ్మనేని సీతారం సతీమణి వాణిశ్రీ సర్పంచ్​గా విజయం సాధించారు. ఆమె విజయంతో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

speaker wife won sarpanch context
సర్పంచ్​గా గెలుపొందిన సభాపతి సతీమణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై.. వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తొగరాం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం సర్పంచ్‌గా వాణిశ్రీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి తమ్మినేని భారతిపై.. వాణిశ్రీ 510 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితం వెలువడిన అనంతరం వైకాపా కార్యకర్తలు వాణిశ్రీకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం తొగరాం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.

ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లా.. మూడో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.