ETV Bharat / state

శ్రీకాకుళం: నాటుసారా తాగిన 25 మందికి అస్వస్థత - sirimamidi village news

25-people-who-drank-natu-sara-fell-ill-in-srikakulam-district
25-people-who-drank-natu-sara-fell-ill-in-srikakulam-district
author img

By

Published : Dec 27, 2020, 9:26 AM IST

Updated : Dec 27, 2020, 10:04 AM IST

09:22 December 27

ఇద్దరి పరిస్థతి విషమం

నాటు సారా తాగిన వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో జరిగింది. గ్రామానికి చెందిన 25 మంది శనివారం రాత్రి నాటు సారా తాగారు. కొంతసేపటికే వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 23 మంది బాధితులు స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందారు.

ఇదీ చదవండి

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

09:22 December 27

ఇద్దరి పరిస్థతి విషమం

నాటు సారా తాగిన వ్యక్తులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో జరిగింది. గ్రామానికి చెందిన 25 మంది శనివారం రాత్రి నాటు సారా తాగారు. కొంతసేపటికే వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో ఆదివారం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 23 మంది బాధితులు స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందారు.

ఇదీ చదవండి

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

Last Updated : Dec 27, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.