ETV Bharat / state

కనిగిరిలో కరోనాతో మహిళ మృతి

author img

By

Published : Apr 28, 2021, 8:06 PM IST

కనిగిరిలో ఓ మహిళ కరోనాతో నిన్న మృతి చెందింది. ఈ విషయం కాలనీ వాసులకు తెలియటంతో భయందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం అందించినప్పటికి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ముందుకు రాలేదు.

కనిగిరిలో కరోనాతో మహిళ మృతి
కనిగిరిలో కరోనాతో మహిళ మృతి

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా మహమ్మరి ఓ మహిళను బలి తీసుకుంది. ఈ విషయం కాలనీ వాసులకు తెలియటంతో భయాందోళనకు గురయ్యారు. మృతురాలి కుమారుడు పంచాయతీ కార్యదర్శిగా విధుల చేస్తున్నప్పటికీ అధికారులకు సమాచారం ఇచ్చిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏ ఆధికారి స్పందించలేదు. కుమారుడు.. చుట్టుపక్కల వారిని బతిమలాడినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనాతో మృతి చెందిన విషయం స్థానిక తహసీల్దార్, కమిషనర్​కు తెలియటంతో స్పందించిన వారు.. సిబ్బందిని పంపించి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో కరోనా మహమ్మరి ఓ మహిళను బలి తీసుకుంది. ఈ విషయం కాలనీ వాసులకు తెలియటంతో భయాందోళనకు గురయ్యారు. మృతురాలి కుమారుడు పంచాయతీ కార్యదర్శిగా విధుల చేస్తున్నప్పటికీ అధికారులకు సమాచారం ఇచ్చిన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఏ ఆధికారి స్పందించలేదు. కుమారుడు.. చుట్టుపక్కల వారిని బతిమలాడినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనాతో మృతి చెందిన విషయం స్థానిక తహసీల్దార్, కమిషనర్​కు తెలియటంతో స్పందించిన వారు.. సిబ్బందిని పంపించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ఒంగోలు ఆసుపత్రిలో సిటీ స్కానర్ ప్రారంభించిన మంత్రి

'అత్యవసరాలపై కేంద్రం దృష్టి సారించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.