ETV Bharat / state

దర్శి శుద్ధ జల కేంద్రానికి.. ''రాజకీయ రంగులు''

దాతల సహాయంతో దాహeర్తిని తీర్చే శుద్ధనీటి కేంద్రాలకూ రాజకీయ రుచి చూపిస్తున్నారు వైకాపా నేతలు. ప్రభుత్వం మారిందన్న కారణంతో నీటి కేంద్రానికి పార్టీ రంగులు పూశారు.

author img

By

Published : Jul 8, 2019, 2:48 PM IST

నీటి కేంద్రాలనూ రాజకీయం చేసిన వైకాపా నేతలు
నీటి కేంద్రాలనూ రాజకీయం చేసిన వైకాపా నేతలు

ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని కురుచేడు రోడ్డులోగల ఆర్​డబ్ల్యూఎస్ ఆఫీసు ఆవరణలో.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శిద్దారాఘవరావు, శిద్దా ట్రష్టు ద్వారా ఎన్​టీఆర్ సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా.. ప్రజల దాహార్తి తీర్చేవారు. ఇప్పుడు ప్రభత్వం మారేసరికి స్థానిక వైకాపా నాయకులు శుద్ధ జల కేంద్రానికి తమ పార్టీ రంగులు వేశారు.

ఇప్పటివరకు సేవాభావంతో ట్రష్టుద్వారా శుద్ధ జల కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి.. ఈ పరిణామంతో కేంద్రానికి తాళాలువేసి దాతలకు అప్పగించారు.ఈ రాజకీయ కారణాలతో మంచినీరు అందక , గత మూడురోజులుగా వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అయినా... అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో ఆలోచించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి:గుంతలో పడిన గోమాత..ప్రొక్లైన్ సాయంతో బయటకు

నీటి కేంద్రాలనూ రాజకీయం చేసిన వైకాపా నేతలు

ప్రకాశంజిల్లా దర్శి పట్టణంలోని కురుచేడు రోడ్డులోగల ఆర్​డబ్ల్యూఎస్ ఆఫీసు ఆవరణలో.. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి శిద్దారాఘవరావు, శిద్దా ట్రష్టు ద్వారా ఎన్​టీఆర్ సుజల స్రవంతి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా.. ప్రజల దాహార్తి తీర్చేవారు. ఇప్పుడు ప్రభత్వం మారేసరికి స్థానిక వైకాపా నాయకులు శుద్ధ జల కేంద్రానికి తమ పార్టీ రంగులు వేశారు.

ఇప్పటివరకు సేవాభావంతో ట్రష్టుద్వారా శుద్ధ జల కేంద్రాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి.. ఈ పరిణామంతో కేంద్రానికి తాళాలువేసి దాతలకు అప్పగించారు.ఈ రాజకీయ కారణాలతో మంచినీరు అందక , గత మూడురోజులుగా వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అయినా... అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో ఆలోచించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి:గుంతలో పడిన గోమాత..ప్రొక్లైన్ సాయంతో బయటకు

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

వేరుశనగ విత్తనాల కోసం మరోసారి రోడ్డెక్కిన అనంత రైతులు.

అనంతపురం జిల్లాలో రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. గంటలు..గంటలు క్యూలో నిలుచుని చివరకు ఈరోజు విత్తన పంపిణీ లేదు అని చొప్పడంతో రైతులు ఆగ్రహానికి గురై రోడ్డుపై బైఠాయించారు.

ఉరవకొండలో వేరుశనగ విత్తనాల పంపిణీ జాప్యంపై రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేశారు. ఉరవకొండ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఉరవకొండ గుంతకల్లు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు.

వేరుశనగ విత్తనాల కొరతతో రైతుల ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. విత్తనాల సరఫరాలో జాప్యం జరుగుతుండటంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఐదు గ్రామాలకు చెందిన రైతులకు ఈరోజు విత్తన పంపిణీ చేస్తామని చొప్పిన అధికారులు ఇంకా స్టాక్ రాలేదు అని చొప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు గుంతకల్లు, ఉరవకొండ ప్రధాన రహదారిపై గంటపాటు బైఠాయించారు.

పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, స్టాక్ ఎక్కవగా తెప్పించేటట్టు అధికారులతో మాట్లాడుతామని అధికారులు చొప్పుడంతో ధర్నా విరమించారు. ఒక వేళ ఇదే పరిస్థితి కొనసాగితే మరి ఇలాంటి పోరాటాలు మరి చేస్తామని రైతులు డిమాండ్ చేశారు.




Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 08-07-2019
sluge : ap_atp_71_08_farmers_dharna_for_seeds_av_AP10097
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.