ETV Bharat / state

ఇంకొల్లులో విజిలెన్స్ దాడులు

author img

By

Published : Apr 15, 2020, 7:56 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో నిత్యవసర సరుకుల ధరలను పెంచి అమ్ముతున్నారన్న సమాచారంతో ప్రకాశం జిల్లా ఇంకొల్లులో విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు.

Vigilance attacks on stores in  inkollu
ఇంకొల్లులో దుకాణాలపై విజిలెన్స్ దాడులు

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ ఇన్​స్పెక్టర్ బీటీ. నాయక్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని పలు దుకాణాలపై ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. అధిక ధరలకు సరుకులు అమ్ముతున్న 3 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నల్లబజార్​లో విక్రయాలను నియంత్రించేందుకు ప్రతి దుకాణంలో ధరల పట్టిక పెట్టాలని సూచించారు. దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ ఇన్​స్పెక్టర్ బీటీ. నాయక్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులోని పలు దుకాణాలపై ఆయన ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. అధిక ధరలకు సరుకులు అమ్ముతున్న 3 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నల్లబజార్​లో విక్రయాలను నియంత్రించేందుకు ప్రతి దుకాణంలో ధరల పట్టిక పెట్టాలని సూచించారు. దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

పుల్లల చెరువులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.