ETV Bharat / state

'అతి త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం'

author img

By

Published : Nov 21, 2020, 5:48 PM IST

కనిగిరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపా శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అతి త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

Train facility to start in Kanigiri soon
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నడికుడి-కాళహస్తి మధ్య మొదటి దశ రైల్వే పనులు మూడు నెలల్లోపు పూర్తి అవుతాయని ఎంపీ తెలిపారు. త్వరలోనే ట్రయిల్ రన్ కూడా చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నడికుడి-కాళహస్తి మధ్య మొదటి దశ రైల్వే పనులు మూడు నెలల్లోపు పూర్తి అవుతాయని ఎంపీ తెలిపారు. త్వరలోనే ట్రయిల్ రన్ కూడా చేపట్టనున్నట్లు వివరించారు. త్వరలో కనిగిరికి రైలు సౌకర్యం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

బాలల హక్కులపై అవగాహన కల్పించండి : జస్టిస్ టి.రజినీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.