ETV Bharat / state

''కాస్మొటిక్ చార్జీలు పెంచండి.. హాస్టళ్లకు సొంత భవనాలివ్వండి''

author img

By

Published : Aug 19, 2019, 4:23 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్​డీఓ కార్యాలయం ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. అద్దె హాస్టళ్లలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.

students-dharna-about-cosmetic-charges-in-prakasam-district
ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో విద్యార్థుల ధర్నా

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు.... ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కాస్మొటిక్ చార్జీలు పెంచాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్​డీఓ కు వినతి పత్రం అందజేశారు.

ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో విద్యార్థుల ధర్నా

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు.... ఎస్​ఎఫ్​ఐ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కాస్మొటిక్ చార్జీలు పెంచాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్​డీఓ కు వినతి పత్రం అందజేశారు.

ఇది చూడండి:

విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ

Intro:అనంతపురం జిల్లా పరిగి మండలం బీచ్ గాని పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో విద్యార్థుల పట్ల ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచక ఉపాధ్యాయుడిగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి ని లక్ష్మీదేవి పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో చర్చించారు జరిగిన సంఘటనపై ఆరా తీశారు ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు
బైట్ విద్యార్థిని
బైట్ గ్రామస్తుడు
బైట్ ప్రధానోపాధ్యాయులు నాగప్రసాద్


Body:teecher


Conclusion:harsh ment
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.