ETV Bharat / state

'ఆమంచితో అన్నీ అనర్ధాలే- మళ్లీ అవకాశమివ్వొద్దు'

ప్రకాశంజిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ అధికార దుర్వినియోగం చేశారనీ.. ఇకపై అలా జరగనివ్వనని చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

author img

By

Published : Apr 4, 2019, 9:19 AM IST

శ్రీరామ్ మాల్యాద్రి ఎన్నికల ప్రచారం
శ్రీరామ్ మాల్యాద్రి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ అధికార దుర్వినియోగం చేశారనీ.. ఇకపై అలా జరగనివ్వబోనని చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతతో కలిసి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రోడ్​ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమనీ.. భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవీ చదవండి..

తిత్లీ పరిహారంపై' ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారో?

శ్రీరామ్ మాల్యాద్రి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ అధికార దుర్వినియోగం చేశారనీ.. ఇకపై అలా జరగనివ్వబోనని చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతతో కలిసి చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం రోడ్​ షో, బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమనీ.. భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవీ చదవండి..

తిత్లీ పరిహారంపై' ప్రతిపక్ష నేత ఏం సమాధానం చెబుతారో?

Intro:AP_VJA_50_02_TDP_LEDAR_YAMINI_PC_AVB_C6.....సెంటర్... కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి.. పొన్..9394450288... వలస పక్షుల్లాగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజల్లోకి వచ్చి మాయమాటలు చెప్పే వైకాపా నాయకులు విజయమ్మ షర్మిల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెదేపా అధికార ప్రతినిధి యామిని శర్మ ఆరోపించారు కృష్ణాజిల్లా గుడివాడలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అని తెదేపా నుండి రెండుసార్లు గెలిపించిన పార్టీని విమర్శించడం దారుణమని యామిని కొడాలి నాని ని దుయ్యబట్టారు వైయస్ షర్మిల ఎదుటి వారిపై ఆరోపణలు చేయడం తగదని తెదేపా ఐదు సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేసిందని యామిని తెలుపుతూ వైకాపా నేతలు విజయమ్మ షర్మిలపై విరుచుకుపడ్డారు.......బైట్... యామిని శర్మ... తెదేపా అధికారప్రతినిది


Body:వైకాపా నేతలు వైయస్ విజయమ్మ షర్మిలపై విరుచుకుపడిన తెదేపా అధికార ప్రతినిధ యామిని శర్మ


Conclusion:గుడివాడలో తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ గెలుపు తధ్యమని హేమా వ్యక్తం చేసిన యామిని శర్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.