ప్రకాశం జిల్లా పుల్లలచెరువులోని బస్టాండ్ సెంటర్ వద్ద రాత్రి కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చిన పలువురికి ఎస్సై వి.సుధాకర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. కారణం లేకుండా బయట తిరిగితే వాహనాలు సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో.. నేటి నుంచి విదేశీ విమాన సర్వీసులు