ETV Bharat / state

జగనన్న పాలన... మంచి మనసున్న పాలన

author img

By

Published : Jun 12, 2020, 12:01 PM IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిపొందిన టైలర్​లు, నాయీబ్రాహ్మణులు, రజకులు కలిసి ప్రకాశం జిల్లాలోని పుట్టవారిపాలెంలో... ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పాలన సాగుతుందని కొనియాడారు.

acoration of  cm jagan at prakasam
మంచి మనసున్న పాలన మా జగనన్న పాలన

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో రాష్ట్ర వైకాపా ప్రభుత్వ బీసీ సెల్​ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో టైలర్​లు, నాయీబ్రాహ్మణులు, రజకులు కలిసి ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సెల్​ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన సాగుతుందని కొనియాడారు. ఇచ్చిన హామీలు 90 శాతం మేర అమలు చేశారని, అన్నీ వర్గాల వారికి ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో రాష్ట్ర వైకాపా ప్రభుత్వ బీసీ సెల్​ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో టైలర్​లు, నాయీబ్రాహ్మణులు, రజకులు కలిసి ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సెల్​ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచి మనసున్న ముఖ్యమంత్రి పరిపాలన సాగుతుందని కొనియాడారు. ఇచ్చిన హామీలు 90 శాతం మేర అమలు చేశారని, అన్నీ వర్గాల వారికి ఈ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

ఇవీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.