ETV Bharat / state

త్రిపురాంతకంలో పేకాట శిబిరంపై దాడి

పేకాట శిబిరంపై దాడులు చేసి, పేకాట రాయుళ్ల నుంచి రూ.3వేలు నగదు స్వాధీనం చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా త్రిపురంతాకంలో జరిగింది.

author img

By

Published : Jun 6, 2020, 5:58 PM IST

Police raids on cards playing shelters in thripuranthakam prakasam district
త్రిపురాంతకంలో పేకాట శిబిరంపై దాడి

ప్రకాశం జిల్లా త్రిపురంతాకం శివారులోని ఎన్.ఎస్.పీ కాలువ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా త్రిపురంతాకం శివారులోని ఎన్.ఎస్.పీ కాలువ సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.మూడు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచదవండి.

'మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.