ETV Bharat / state

దర్శిలో పిడుగుపాటుకు యువకుడు మృతి

ప్రకాశం జిల్లా దర్శిలో పిడుగుపడిన ఘటనలో ఒక యువకుడు మరణించాడు. ఇంటిపైన బరువు ఉంచడానికి వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడింది.

author img

By

Published : Apr 20, 2019, 9:37 PM IST

దర్శిలో పిడుగుపాటుకు యువకుడు మృతి
దర్శిలో పిడుగుపాటుకు యువకుడు మృతి

ప్రకాశం జిల్లా దర్శిలో పిడుగుపడిన ఘటనలో ఒక యువకుడు మరణించాడు. గ్రామంలోని సాయినగర్​లో నివాసముంటున్న శ్రీరామ్ శివ.. తన బంధువైన ఏసు ఇల్లు గాలికి లేచిపోతుందేమోనని బరువు ఉంచడానికి ఇంటి పైకి ఎక్కాడు. ఇద్దరూ పని చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. శివ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏసు స్పృహతప్పి పడిపోయాడు. ఏసుకు చికిత్స అందించగా కోలుకున్నాడు.

దర్శిలో పిడుగుపాటుకు యువకుడు మృతి

ప్రకాశం జిల్లా దర్శిలో పిడుగుపడిన ఘటనలో ఒక యువకుడు మరణించాడు. గ్రామంలోని సాయినగర్​లో నివాసముంటున్న శ్రీరామ్ శివ.. తన బంధువైన ఏసు ఇల్లు గాలికి లేచిపోతుందేమోనని బరువు ఉంచడానికి ఇంటి పైకి ఎక్కాడు. ఇద్దరూ పని చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగుపడింది. శివ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏసు స్పృహతప్పి పడిపోయాడు. ఏసుకు చికిత్స అందించగా కోలుకున్నాడు.

ఇవీ చదవండి..

ఏయూ సెట్.. ప్రవేశ పరీక్షా తేదీల ప్రకటన

Intro:ap_rjy_61_20_CM_BIRTHDAY_VEDUKA_AVB_C10


Body:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు (మండలం) లో డీసీసీబీ చైర్మన్ ఆప్కోబ్ వైస్ ఛైర్మన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వరుపుల రాజా ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.. భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజా కేక్ కట్ చేసి సీఎం కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యకర్తలు అంతా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని స్వీట్ పంపిణీ చేసుకొన్నారు...శ్రీనివాసరావు ప్రతిపాడు617


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.