ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి

author img

By

Published : May 29, 2021, 7:27 AM IST

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

accident
ప్రమాద స్థలం

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని పవన్​ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొర్రపొలు గ్రామానికి చెందిన పవన్.. పని నిమిత్తం దోర్నాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోని 55 ఆస్పత్రులకు రూ.4 కోట్ల జరిమానా: కలెక్టర్

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని పవన్​ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొర్రపొలు గ్రామానికి చెందిన పవన్.. పని నిమిత్తం దోర్నాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోని 55 ఆస్పత్రులకు రూ.4 కోట్ల జరిమానా: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.