ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొర్రపొలు గ్రామానికి చెందిన పవన్.. పని నిమిత్తం దోర్నాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోని 55 ఆస్పత్రులకు రూ.4 కోట్ల జరిమానా: కలెక్టర్
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
![రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:07:39:1622248659-ap-ong-32-28-roaddu-pramadam-okaru-mruti-ap10073-28052021202352-2805f-1622213632-721.jpg?imwidth=3840)
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొర్రపొలు గ్రామానికి చెందిన పవన్.. పని నిమిత్తం దోర్నాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోని 55 ఆస్పత్రులకు రూ.4 కోట్ల జరిమానా: కలెక్టర్