ETV Bharat / state

పాఠశాలలో ఆర్​వో ప్లాంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Mar 4, 2021, 4:18 PM IST

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మాచవరం గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో ఆర్​వో ప్లాంట్​ను ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ప్రారంభించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్​ను నిర్మించారు.

MLA Manugunta Mahender Reddy
పాఠశాలలో ఆర్​వోప్లాంట్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి

మాచవరం గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్​వోప్లాంట్​ను నిర్మించారు. ఈ ప్లాంట్​ను స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గంటా వెంకట సుబ్బారెడ్డి ప్రారంభించారు. రైతాంగం సేవలే కాకుండా వెనకబడిన ప్రాంతాలను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, నల్గొండ, శ్రీకాకుళంల్లో 72 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజలకు నూటికి 90% జబ్బులు నీటి వలన కలుగుతున్నాయని.. తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

మాచవరం గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలలో కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్​వోప్లాంట్​ను నిర్మించారు. ఈ ప్లాంట్​ను స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గంటా వెంకట సుబ్బారెడ్డి ప్రారంభించారు. రైతాంగం సేవలే కాకుండా వెనకబడిన ప్రాంతాలను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన ప్రకాశం, నల్గొండ, శ్రీకాకుళంల్లో 72 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ప్రజలకు నూటికి 90% జబ్బులు నీటి వలన కలుగుతున్నాయని.. తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ఇదీ చదవండీ.. యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.