ETV Bharat / state

అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ - capital city amaravathi latest news updates

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ మహా ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు.

అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ
అమరావతి కోసం మార్కాపురంలో మహా ర్యాలీ
author img

By

Published : Jan 10, 2020, 4:52 PM IST

Updated : Jan 10, 2020, 5:08 PM IST

రాజధానికై మార్కాపురంలో మహా ర్యాలీ

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అఖిలపక్షం నేతలు, ప్రజలు మహా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాయుడు బజార్ నుంచి నాలుగు వీధుల్లో ర్యాలీ నిర్వహించి... ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు ఆర్డీఓ శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో అమరావతికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పినవారే... ఇప్పుడు మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. రాజధానిని మార్చడంలో ఎదో కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందన్న ఆయన... రాజధాని మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ర్యాలీలో తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

రాజధానికై మార్కాపురంలో మహా ర్యాలీ

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అఖిలపక్షం నేతలు, ప్రజలు మహా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని నాయుడు బజార్ నుంచి నాలుగు వీధుల్లో ర్యాలీ నిర్వహించి... ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ప్రజలు ఆర్డీఓ శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీలో అమరావతికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పినవారే... ఇప్పుడు మాట మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. రాజధానిని మార్చడంలో ఎదో కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందన్న ఆయన... రాజధాని మార్చాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ర్యాలీలో తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

ఇవీ చూడండి:

రాజధానిని కొనసాగించాలని కోరుతూ...ఒంగోలులో కాగడాల ప్రదర్శన

Intro:AP_ONG_81_10_RAJADHANI_RAGADA_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం లో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెదేపా, సిపిఐ, సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.పట్టణం లోని నాయుడు బజార్ నుండి నాలుగు వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆర్డీఓ శేషిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. మూడు రాజధానుల అంశం పై మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆ రోజు అసెంబ్లీలో అమరావతి కి 30 వేల ఎకరాలు అవసరం అని చెప్పింది మీరేనని... ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత రాజధాని అన్ని ప్రాంతాలకు నడి బొడ్డున ఉందని ఇప్పటికిప్పుడు రాజధాని మార్చడంలో ఎదో కుట్ర ఉందన్నారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతుందని...... రాజధాని మార్చాలని నినాదం వెనక్కి తీసుకోవాలన్నారు. లేక పోతే ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


Body:రాజధాని ర్యాలీ.


Conclusion:8008019243.
Last Updated : Jan 10, 2020, 5:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.