ETV Bharat / state

మార్కాపురంలో వైభవంగా జ్వాలా తోరణం

author img

By

Published : Nov 12, 2019, 4:28 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు.

మార్కపురంలో శివాలయంలో జ్వాలా తోరణం.
మార్కపురంలో శివాలయంలో జ్వాలా తోరణం.

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబసమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిర్వహించారు. శివనామస్మరణల మధ్య దివ్య కాంతులతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావటంతో భక్తులు కార్తిక దీపాలను వెలిగించి.. జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. జ్వాలా తోరణ వెలుగుల్లో పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు.

మార్కపురంలో శివాలయంలో జ్వాలా తోరణం.

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ జగదాంబసమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిర్వహించారు. శివనామస్మరణల మధ్య దివ్య కాంతులతో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కృతిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి రావటంతో భక్తులు కార్తిక దీపాలను వెలిగించి.. జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. జ్వాలా తోరణ వెలుగుల్లో పార్వతీ పరమేశ్వరులను ఊరేగించారు.

ఇదీ చదవండి:

కార్తిక పౌర్ణమి సందడి.. రద్దీగా శివాలయాలు

Intro:AP_ONG_83_11_JVAALA_THORANAM_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో కొలువైన శ్రీ జగదాంబసమేత మార్కండేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక పౌర్ణమి సందర్బంగా జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణాల మధ్య దివ్య కాంతులతో శివాలయం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం...... దీపదానం అత్యంత పవిత్రమైనదిగా, శివ కేశవులకు ప్రీతికరమైన ఈ మాసం లో కృత్తికా నక్షత్రం తో కూడిన పౌర్ణమి రావడం తో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి....జ్వాలా తోరణాన్ని నిర్వహించారు. జ్వాలా తోరణ వెలుగులలో పార్వతి పరమేశ్వరులను ఊరేగించారు. కోటి దీపోత్సవ శివలింగాకారం లో దీపాలను వెలిగించి షాస్రోక్తకంగా ఈ కార్తీక పౌర్ణమిని నిర్వహించారు. దీపాలు వెలిగించేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


Body:జ్వాలా తోరణం.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.