ETV Bharat / state

కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి

author img

By

Published : Feb 6, 2020, 1:37 PM IST

ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్లలో కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు. గొర్రెల పోషణపై ఆధారపడి ఉన్న తమ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

goats died in dogs assault in jangamguntla
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

ఇదీ చదవండి:

అమ్మో.. ఆ రహదారిపై ప్రయాణమా..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.