ETV Bharat / state

అనుసంధానం సరే.. కరోనా నిబంధనలు పాటించకపోతే ఎలా?!

author img

By

Published : May 23, 2021, 7:22 AM IST

Updated : May 23, 2021, 7:47 AM IST

ప్రకాశం జిల్లాలోని మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ అనుసంధానం చేయించుకునేందుకు వచ్చారు. కరోనా నిబంధనలు పాటించకుండా గుంపులుగా నిలబడ్డారు.

mee seva
బారులు తీరిన మహిళలు

వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆధార్​ను ఫోన్​ నెంబర్​తో అనుసంధానం చేసేందుకు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, జాండ్రపేటలోని మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్దకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కరోనా వేళ నిబంధనలు గాలికొదిలేసి… భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.

వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆధార్​ను ఫోన్​ నెంబర్​తో అనుసంధానం చేసేందుకు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, జాండ్రపేటలోని మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్దకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కరోనా వేళ నిబంధనలు గాలికొదిలేసి… భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.

ఇదీ చదవండి:

ప్రజారోగ్యాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఎంపీ జీవీఎల్‌

Last Updated : May 23, 2021, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.