ETV Bharat / state

విద్యుదాఘాతంతో బెల్దారీ కూలీ మృతి

author img

By

Published : Jul 8, 2020, 4:19 PM IST

ప్రకాశం జిల్లా పెద్దచేర్లోపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుదాఘాతంలో బెల్దారీ మేస్త్రీ చనిపోయాడు. అతని మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

beldari worker died due to current shock in prakasam dst
beldari worker died due to current shock in prakasam dst

ప్రకాశం జిల్లా పెద్దచేర్లోపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన చిమలదిన్నె పుల్లయ్య (40) బెల్దారీ మేస్త్రీ... రాత్రి సమయంలో తమ డాబాపై బెల్దారు పనులకు సంబంధించిన సామగ్రి కిందకు తిసుకొచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.... విచారణ చేపట్టినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.

ప్రకాశం జిల్లా పెద్దచేర్లోపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన చిమలదిన్నె పుల్లయ్య (40) బెల్దారీ మేస్త్రీ... రాత్రి సమయంలో తమ డాబాపై బెల్దారు పనులకు సంబంధించిన సామగ్రి కిందకు తిసుకొచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.... విచారణ చేపట్టినట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు.

ఇదీ చూడండి

హైకోర్టులో అచ్చెన్న బెయిల్ పిటిషన్.. వచ్చే వారానికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.