ETV Bharat / state

'మంత్రి తనయుడి ప్రోద్భంలంతోనే దాడులు'

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా నాయకులపై మంత్రి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రోద్బంలతో దాడులు చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ఆరోపించారు.

author img

By

Published : Aug 26, 2019, 7:41 PM IST

జిల్లా తెదేపా అధ్యక్షుడు
జిల్లా తెదేపా అధ్యక్షుడు

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఒంగోలులో తెదేపా నాయకులపై దాడులు జరుగుతున్నాయని జిల్లా తెదేపా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ఆరోపించారు. పార్టీ నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ కి ఫిర్యాదు చేశారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే తమ నాయకులను, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని తెదేపా నేతలు అన్నారు.

జిల్లా తెదేపా అధ్యక్షుడు

మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ప్రోద్భలంతోనే ఒంగోలులో తెదేపా నాయకులపై దాడులు జరుగుతున్నాయని జిల్లా తెదేపా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్ ఆరోపించారు. పార్టీ నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావుపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ కి ఫిర్యాదు చేశారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే తమ నాయకులను, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని తెదేపా నేతలు అన్నారు.

ఇదీచదవండి

'ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి'

Intro:నెల్లూరు


Body:నాయుడుపేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.