ETV Bharat / state

అద్దంకిలో ఇబ్బందులు పడుతున్న కర్నూలు వాసులకు సాయం

author img

By

Published : May 9, 2020, 9:39 AM IST

అద్దంకిలో ఇబ్బంది పడుతున్న కర్నూలు వాసులకు విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు సహాయం అందించారు. బియ్యం, నిత్యావసర వస్తువులను పట్టణ ఎస్సై మహేష్​ చేతుల మీదుగా అందజేశారు.

addanki viswa brahmin people distribute essential services to kurnool poor people in addanki
నిత్యావసర వస్తువులు అందిస్తున్న ఎస్సై మహేష్​

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో లాక్​డౌన్​​ నేపథ్యంలో పనులు లేక... సొంత గూటికి వెళ్ల లేక ఇబ్బంది పడుతున్న పది మంది కర్నూలు వాసులకు దాతలు అండగా నిలిచారు. ఇంటిలోని వస్తువులమ్మి వీరు ఆకలి తీర్చుకుంటున్న వైనంపై ‘ఈనాడు- ఈటీవీ భారత్​’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బియ్యం, నిత్యావసర సరకులను వారికి సమకూర్చారు. ఎస్సై వి.మహేష్‌ ఆధ్వర్యంలో వీటిని అందించారు.

addanki viswa brahmin people distribute essential services to kurnool poor people in addanki
నిత్యావసర వస్తువులు అందిస్తున్న ఎస్సై మహేష్​

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో లాక్​డౌన్​​ నేపథ్యంలో పనులు లేక... సొంత గూటికి వెళ్ల లేక ఇబ్బంది పడుతున్న పది మంది కర్నూలు వాసులకు దాతలు అండగా నిలిచారు. ఇంటిలోని వస్తువులమ్మి వీరు ఆకలి తీర్చుకుంటున్న వైనంపై ‘ఈనాడు- ఈటీవీ భారత్​’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బియ్యం, నిత్యావసర సరకులను వారికి సమకూర్చారు. ఎస్సై వి.మహేష్‌ ఆధ్వర్యంలో వీటిని అందించారు.

addanki viswa brahmin people distribute essential services to kurnool poor people in addanki
నిత్యావసర వస్తువులు అందిస్తున్న ఎస్సై మహేష్​

ఇదీ చదవండి :

ఆత్మకూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.