ETV Bharat / state

ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి - two buffaloes died in elchuru

ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఏల్చూరు రహదారిపై జరిగింది.

A woman and two buffaloes were killed when a private ambulance collided.
మృతురాలు దగ్గర ఏడుస్తున్న బంధువులు
author img

By

Published : Mar 18, 2020, 11:21 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివారు అద్దంకి, నార్కెట్​పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఏల్చూరుకు చెందిన ఇమామ్​బి రహదారి దగ్గరలో గేదెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు వీఆర్ఎల్ ప్రైవేట్ అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏల్చూరు రహదారిపై రోడ్డు ప్రమాదం

ఇదీచూడండి. కరెంటు తీగలు తగిలి మిర్చి దగ్ధం

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ శివారు అద్దంకి, నార్కెట్​పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఓ మహిళా, రెండు గేదెలు మృతి చెందాయి. ఏల్చూరుకు చెందిన ఇమామ్​బి రహదారి దగ్గరలో గేదెలను మేపుతుండగా.. ప్రమాదవశాత్తు వీఆర్ఎల్ ప్రైవేట్ అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమెతో పాటు రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఏల్చూరు రహదారిపై రోడ్డు ప్రమాదం

ఇదీచూడండి. కరెంటు తీగలు తగిలి మిర్చి దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.