ETV Bharat / state

గిద్దలూరులో 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

author img

By

Published : Apr 24, 2020, 5:14 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ విధించటంతో మద్యపానానికి డిమాండ్ ఏర్పడింది. గిద్దలూరులో నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. నాటు సారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేసి.. 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు

prakasam district
1500 లీటర్ల బెల్లం ఊటల సామాగ్రి ధ్వంసం

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెంకటాపురం తండాలో నాటుసారాకు వినియోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను సబ్ ఇన్​స్పెక్టర్​ సమందర్ వలి, సిబ్బంది ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెంకటాపురం తండాలో నాటుసారాకు వినియోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను సబ్ ఇన్​స్పెక్టర్​ సమందర్ వలి, సిబ్బంది ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది చదవండి చీరాలలో కరోనా కలవరం... అప్రమత్తమైన అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.